- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ను రాజధాని పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు సాంకేతికతనూ ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని బీఎన్ రెడ్డి కాలనీలో పోలీసు అధికారులు కంట్రోల్ రూం నుంచి డ్రోన్ కెమెరాతో పర్యవేక్షిస్తుండగా, కొందరు చెట్ల కింద గుమిగూడి కనిపించారు. గమనించిన అధికారులు కంట్రోల్ రూం నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసులకు సమాచారమివ్వడంతో వారు క్షణాల్లో అక్కడికి చేరుకుని చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Next Story