- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ప్రారంభించిన అనతి కాలంలోనే దిశ దినపత్రిక పాఠకుల అభిమానాన్ని చూరగొన్నదని హైదరాబాద్ జిల్లా డీఈఓ రోహిణి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో ఉద్యోగులు , సిబ్బంది తో కలిసి దిశ పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. పత్రిక మొదలైన స్వల్ప వ్యవధిలోనే ఎన్నో సంచలన కథనాలను ప్రచురించి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అసిస్టెంట్ కమిషనర్ జూపల్లి నర్సింగరావు మాట్లాడుతూ… పత్రికా రంగంలో దిశ దినపత్రిక నూతన ఒరవడిని సృష్టిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవో పాఠశాల విద్యాశాఖ యూనిట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్ , కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు.
Next Story