హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్: 42వ EVM మొరాయింపు

by  |
Huzurabad Counting
X

దిశ, కరీంనగర్ సీటీ: హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఆటంకం ఏర్పడింది. 42వ బూత్‌కు చెందిన ఈవీఎం మోరాయించడంతో అధికారులు తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. సాంకేతిక నిపుణులు రాగానే ఈ ఈవీఎంను ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మరో బూత్‌కు చెందిన ఈవీఎంను లెక్కించే పనిలో కౌంటింగ్ అధికారులు నిమగ్నం అయ్యారు.


Next Story

Most Viewed