- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. కలకలం తోడు నడవాల్సిన ఆయన ఆదిలోనే ప్రాణం తీశాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకుళ్లలో ఈ దారుణం జరిగింది. మునుకుళ్లు గ్రామానికి చెందిన నర్సిరెడ్డి, నాగమణి భార్యభర్తలు. కాగా, గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న నర్సిరెడ్డి ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story