భార్యను చంపిన భర్త..!

by  |
భార్యను చంపిన భర్త..!
X

దిశ, వెబ్‎డెస్క్: భార్యను రోకలి బండతో కొట్టి హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నేకల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం భార్య లలితను భర్త మాదన్న రోకలి బండతో కొట్టి చంపేశాడు. అనంతరం మాదన్న అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. లలిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాదన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story

Most Viewed