భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-07-01 04:37:17  IST  )

<p>దిశ, అమరావతి బ్యూరో: భార్య కాపురానికి రావట్లేదన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన గుంటకల వెంకట్రావు భార్య కొద్దిరోజులుగా కాపురానికి రావట్లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకట్రావు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.</p>

భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్
X

దిశ, అమరావతి బ్యూరో: భార్య కాపురానికి రావట్లేదన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన గుంటకల వెంకట్రావు భార్య కొద్దిరోజులుగా కాపురానికి రావట్లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకట్రావు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story