- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు కన్యాకుమారి జిల్లా తిరుమలైపురంలో ఓ భర్త వీరంగం సృష్టించాడు. భార్య విడాకుల నోటీసులు పంపిందని కోపోద్రిక్తుడైన వ్యక్తి.. ఆమెపై కత్తితో దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే భార్య జోషి పై అనుమానం పెంచుకున్న సతీష్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమెతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండేవి.
దీంతో భార్య జోషి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కోపోద్రిక్తుడైన సతీష్… భార్య పని చేసే ఆఫీసుకు వెళ్లిన ఆమెని కత్తితో పొడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు స్థానికులు. అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో భార్య జోషికి తీవ్రగాయాలు కాగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story