- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మేడ్చల్: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నిజాంపేట శ్రీనివాసకాలనీకి చెందిన పీ సురేందర్(42) ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగి. ఆయనకు భార్య బిందు (36), ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్ర కావడంతో మంగళవారం సాయంత్రం సురేందర్, బిందులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags : husband and wife sucide, family disputs, hyderabad
Next Story