చిత్తూరులో భారీగా వెండి స్వాధీనం

by Vemula.Srinu Prasad |

<p>ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా, 50కిలోల వెండి లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పదవి రాలేదని ఎమ్మెల్యే తండ్రి రాజీనామా..</p>

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా, 50కిలోల వెండి లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పదవి రాలేదని ఎమ్మెల్యే తండ్రి రాజీనామా..

Next Story