- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్కు మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు అందాయి. భూ వివాదంలో తనకు అన్యాయం జరుగుతోందని యలమంచిలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. అందులో కలెక్టర్ గౌతమ్ను ప్రతివాదిగా పేర్కొన్నాడు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి విచారణకు జూలై నెల 20వ తేదీన హైదరాబాద్లోని కార్యాలయానికి రావాలని కలెక్టర్ గౌతమ్కు కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది.
Next Story