- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తున్న పరువు హత్యలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. తన కూతురిని వివాహం చేసుకోవడం ఇష్టం లేని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి.. కుటుంబసభ్యుల సాయంతో గచ్చిబౌలిలోని ఇంటి నుంచి హేమంత్ ను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత అవంతి మేనమామ హేమంత్ కు ఉరివేసి చంపి మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో పడేశారు. సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హేమంత్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. ఈ హత్య కేసులో అవంతి తల్లిదండ్రులతో పాటు 9మందిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story