విషాదం.. ఇల్లు కూలి తల్లీకూతురు మృతి

by  |
విషాదం.. ఇల్లు కూలి తల్లీకూతురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఇళ్లు కూలి తల్లీబిడ్డ మృతిచెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తెలకపల్లి మండలం రాకొండ గ్రామంలో ఆదివారం విషాదం నెలకొన్నది. గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇళ్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో తల్లీబిడ్డ మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు కోటమ్మ, బొజ్జమ్మగా గుర్తించారు.


Next Story

Most Viewed