- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారి నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు నరాల సుధాకర్ అన్నారు. గురువారం పట్ణణంలోని 45వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతు.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విలవిలలాడిస్తుంటే ఏ మాత్రం భయపడకుండా పనిచేస్తున్నది డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులేనని నరాల సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో నరాల సుధాకర్, కొయ్యడా శంకర్, దామ వేణుగోపాల్, ఠాకూర్ గిరీష్ సింగ్, క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు.
Tags: sanitation workers, nizamabad, ts news, daily needs distribution
Next Story