- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కోల్కతా: పశ్చిమ బెంగాల్ క్యాడర్కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇక నుంచి సెంట్రల్ డిప్యూటేషన్ కింద సేవలందించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఆ ముగ్గురు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు భద్రత కల్పించే బాధ్యతలు తీసుకుంటారు. బెంగాల్ పర్యటనలో జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఈ ఆదేశాలు వెలువరించింది.
నడ్డా కాన్వాయ్పై దాడిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ గవర్నర్, ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. కానీ, లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, కాబట్టి ఘటనపై తాము దర్యాప్తు జరుపుతామని మమతా సర్కార్ సమాధానమిచ్చింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతోనే ఇండియా సర్వీస్ ఆఫీసర్లను సెంట్రల్ డిప్యూటేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది.
Next Story