వరంగల్ ఘటనపై హోంమంత్రి ఆరా

by  |
వరంగల్ ఘటనపై హోంమంత్రి ఆరా
X

దిశ, హైదరాబాద్: వరంగల్ జిల్లా గొర్రెలకుంట ఘటనపై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. గురు, శుక్రవారాల్లో ఒకే బావిలో 9మృతదేహాలు లభ్యమై కలకలం రేపడంతో శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్‌కు ఫోన్ చేసి హోంమంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకొని అన్నికోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.



Next Story

Most Viewed