- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద బైక్ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ముదిగొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు చిట్టెంశెట్టి నరసింహ రావుగా గుర్తించారు. విధి నిర్వాహణలో భాగంగా నేలకొండపల్లి నుంచి కోదాడ వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది.
Next Story