- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి: కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఏడాది రాజ్భవన్లో హోలీ సంబరాలను రద్దు చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఈ నెల 10న హోలీ పండుగ ఉన్న నేపథ్యంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా సామూహిక కార్యక్రమాలకు స్వస్తి పలుకుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ కార్యాలయ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story