- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఢిల్లీ :
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్, అతని సోదరుడు అక్బరుద్దీన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా వారిరువురు చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలే మారణకాండకు దారితీశాయని హిందూసేన పిటిషన్లో పేర్కొన్నది. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు వారిపై కేసు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది.
Next Story