- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హిమాయత్ సాగర్ జలాశయం గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. జలాశయంలో గరిష్ట నీటి మట్టం 1763.50 అడుగులకు చేరడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే దిగువన ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, లంగర్ హౌస్ ప్రాంతాలతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.
Next Story