- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిమాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ కరోనా బారిన పడ్డారు. కరోనా పేషెంట్తో కాంటాక్ట్లోకి వెళ్లినందున గతవారం రోజులుగా క్వారంటైన్లో ఉన్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. రెండు రోజులుగా కరోనా లక్షణాలు బయటపడటంతో కరోనా టెస్టు చేయించుకున్నారని, ఆ రిపోర్టులో కరోనా పాజిటివ్గా తేలినట్టు పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం అధికారిక నివాసంలోనే ఐసొలేషన్లో ఉన్నట్టు తెలిపారు. कुछ दिन पहले किसी कोरोना पॉज़िटिव व्यक्ति के सम्पर्क में आने […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ కరోనా బారిన పడ్డారు. కరోనా పేషెంట్తో కాంటాక్ట్లోకి వెళ్లినందున గతవారం రోజులుగా క్వారంటైన్లో ఉన్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. రెండు రోజులుగా కరోనా లక్షణాలు బయటపడటంతో కరోనా టెస్టు చేయించుకున్నారని, ఆ రిపోర్టులో కరోనా పాజిటివ్గా తేలినట్టు పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం అధికారిక నివాసంలోనే ఐసొలేషన్లో ఉన్నట్టు తెలిపారు.
कुछ दिन पहले किसी कोरोना पॉज़िटिव व्यक्ति के सम्पर्क में आने के कारण मैं बीते एक सप्ताह से अपने आवास पर क्वारंटीन था,गत दो दिनों से कोरोना के कुछ लक्षण आने के कारण आज कोरोना टेस्ट करवाया,जिसकी रिपोर्ट अभी पॉज़िटिव आई है।
चिकित्सकों की सलाह पर अपने सरकारी आवास में ही आइसोलेट हूं।
— Jairam Thakur (@jairamthakurbjp) October 12, 2020
Next Story






