- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాగూర్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. రెండ్రోజుల క్రితం మనాలీలో ఆయన్ను కలిసిన కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు సోమవారం సీఎం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Next Story