- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి ప్రేమ ముదిరిపోయింది. ఇక ఈ ప్రేమ కాస్త పెళ్లి పీఠలు ఎక్కింది. అయితే అప్పుడే అనుకోని అతిథిలా వచ్చాయి మనస్పర్థలు. కొన్ని రోజులు ప్రేమగా ఉన్న వీరి దాంపత్య జీవితంలో అనుకోకుండా గొడవలు చోటుచేసుకున్నాయి. ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా… ? ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనను మోసం చేశాడని ఓ హిజ్రా కుషాయిగూడ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం.. కాప్రా సర్కిల్ నెహ్రూనగర్ కు చెందిన హిజ్రా , మల్లేపల్లికి చెందిన నాగేందర్ తో ఏర్పడిని పరిచయం ప్రేమగా మారింది. 2019 లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయిత కొన్నిరోజుల నుంచి నాగేందర్ తనను వేధిస్తున్నాడని, పట్టించుకోవడం లేదని నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
Next Story