- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి ఎస్ఎల్ఆర్, బుల్లెట్లు, డిటోనేటర్లు, ఐఈడీ స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు అగ్రనేతలు అరుణ, జగన్ తప్పించుకున్నట్లు నిర్థరణ కావడంతో భారీగా బలగాలు చేరుకొని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణ నెలకొంది.
Next Story