- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మాచర్లలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ వద్ద భారీగా రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు మోహరించారు. సాగర్ జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థా్యిలో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో, తక్షణమే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులను పోలీసులు సరిహద్దు వద్దనే అడ్డుకున్నారు.
పోలీసులు సాగర్లోకి ఏపీ అధికారులను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వినతి పత్రం తీసుకునేందుకు తెలంగాణ జెన్కో అధికారులు నిరాకరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
Next Story