- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసుపై 2017లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టు విచారించింది. ఈ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున రేవంత్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసును సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు కేసును అప్పగించాలంటూ రేవంత్ రెడ్డి కోరారు. ఈ కేసు దర్యాప్తునకు ఈడీ, ఎన్సీబీ సిద్ధంగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. సిట్ దర్యాప్తు తాజా పరిస్థితిపై డిసెంబర్ 10లోపు తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Next Story