ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ చేపట్టండి….

by  |
ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ చేపట్టండి….
X

దిశ,వెబ్ డెస్క్:
ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే,ఎంపీలపై సీబీఐ, ఏసీబీ కేసులను విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఎమ్మెల్యే,ఎంపీలపై రోజు వారి విచారణ చేపట్టాలని హై కోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ విచారణ చేపట్టాలని హైకోర్టు చెప్పింది.



Next Story

Most Viewed