- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్:
ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే,ఎంపీలపై సీబీఐ, ఏసీబీ కేసులను విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఎమ్మెల్యే,ఎంపీలపై రోజు వారి విచారణ చేపట్టాలని హై కోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ విచారణ చేపట్టాలని హైకోర్టు చెప్పింది.
Next Story