- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్ : గణేష్ ఉత్సవాలపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వినాయకుని ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతించవద్దంటూ ఆదేశించింది. అంతే కాకుండా హుస్సేన్ సాగర్ లో రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి అందులో విగ్రహాలను నిమజ్జనం చేయాలంటూ సూచించింది. వినాయకుని మండపాల వద్ద ఎక్కువ మంది గుమిగూడ కూడదని, అలాగే చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు తెలిపింది.
Next Story