- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా పత్తిపాడులో పేదలకు కోసం సేకరించిన ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ జరిగింది. బుడంపాడు, నారాకోడూరులో 32 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే తక్కువ ధర ఉన్న పొలాన్ని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మన్నే శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కాగా, దీనిపై విచారించిన హైకోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Next Story