- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజా ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ సర్కారు మరోసారి చుక్కెదురైంది. ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్-5 విషయంలో హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని అభిప్రాయపడింది. హైకోర్టులో ఈ కేసు తుది విచారణ ముగించాలని సూచించింది. కాగా, రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్-5 పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం విధితమే.
Next Story