- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని న్యాయవాది భాస్కర్ వాదించగా.. ఈనెల 25 నుంచి పరీక్షలు జరగనుండగా.. చివరి నిమిషంలో పిటిషన్ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్నించింది. దీనిపై చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని కోర్టు వెల్లడించింది.
Next Story