- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నందుకు చాలాబాధగా ఉందని జస్టిస్ జేకే మహేశ్వరి అన్నారు. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు.. వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలని , సహచర జడ్జిలు, సిబ్బంది అభిమానాన్ని మరచిపోలేనని వ్యాఖ్యానించారు. ఒక్కోసారి రాత్రి 10గంటల వరకు పనిచేయాల్సి వచ్చిందన్నారు. చీఫ్ జస్టిస్కు వీడ్కోలు పలకడానికి రోడ్డుకు ఇరువైపులా మహిళా రైతులు జాతీయ జెండాలు పట్టుకొని నిల్చున్నారు.
Next Story