- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,కొత్తగూడెం: బ్లాక్ ఫంగస్ తో కొత్తగూడెంకు చెందిన హైకోర్టు అడ్వకేట్ సోమవారం ఉదయం బ్లాక్ ఫంగస్తో మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ న్యాయవాది, కొత్తగూడెం బార్ అసోసియేషన్అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కుమారుడు లక్కినేని గోపీనాథ్(33) ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆయనను చికిత్సనిమిత్తం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయన గత పది సంవత్సరాలుగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.
Next Story