- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖైరతాబాద్ : జూబ్లీహిల్స్ లోని వన్ డ్రైవ్ ఇన్ మహిళల టాయిలెట్లో సీసీ కెమెరాలు గుర్తించిన యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని వన్ డ్రైవ్ ఇన్ లో మహిళలు ఉపయోగించే టాయిలెట్లో రహస్యంగా సీసీ కెమెరాను బిగించారు. డ్రైవ్ ఇన్ కు వచ్చిన ఓ యువతి టాయిలెట్కు వెళ్లిన సమయంలో సదరు టాయిలెట్లో సీసీ కెమెరాల గుర్తించి కంగు తిన్నది. తక్షణమే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
Next Story