- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: రామతీర్థం ఘటనపై సినీ నటుడు సుమన్ స్పందించారు. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం బాధాకరమని అన్నారు. ఆలయాల్లో సీసీ కెమెరాలతో పాటు భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరారు. ఇది జగన్కు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాల కుట్రని అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story