- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళ విమాన ప్రమాదంపై హీరో మహేశ్ బాబు ఓ ట్వీట్ చేశారు. కోజికోడ్ ఎయిర్ క్రాష్ వార్త విని తీవ్రంగా బాధపడ్డానని అందులో పేర్కొన్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. గాయపడ్డ వారందరూ త్వరగా కోలుకోవాలని కూడా అందులో ఆకాంక్షించారు.
https://twitter.com/urstrulyMahesh/status/1291933309212098561
Next Story