- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి 18 కాలనీలు నీటమునిగాయి. వర్షం కారణంగా పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్-బెంగుళూరు రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది.
ఈ మార్గంలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జీ వద్ద వరద నీరు నిలిచిపోయింది. వరద నీటిలో చిక్కుకున్న ఓ లారీ బ్రైక్ డౌన్ కావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారికి రెండు వైపులా దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అరాంఘర్-శంషాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Next Story