- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: లాక్డౌన్ సడలింపు సమయం ముగిసినా.. హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ ఫ్లైఓవర్పై రద్దీ పెరిగి, వాహనాలు బారులు తీరాయి. దీంతో పలు అంబులెన్సులు ట్రాఫిక్ చిక్కుకొని ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వాహనాలు భారీగా వస్తుండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం పదిగంటలకు లాక్డౌన్ సడలింపు సమయం ముగిసినా.. రోడ్లపైకి భారీగా వాహనాలు వస్తున్నాయి. దీంతో అత్యవసరమై రోడ్లపైకి వస్తున్నారా? లేక అనవసరంగా వస్తున్నారా? అని ప్రతి వాహనాన్ని పక్కాగా తనిఖీ చేస్తున్నారు.
Next Story