- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చెన్నై, మధురై, కాంచీపురం, తిరువళ్లూరు, తూత్తుకూడి జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.
చెన్నైలో కురుస్తున్న వర్షాలకు చెంబరం పాకం రిజర్వాయర్ నిండిపోయింది. ఇక తూత్తుకూడి జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులు తెగిపోయాయి.
Next Story