- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి
by Rajesh |
![ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి](https://www.dishadaily.com/h-upload/2024/05/16/335290-road-accident.webp)
X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో మొత్తం 40 మందికి గాయాలు కాగా వారందరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన లక్ష్మీ(13), గోవర్ధిని(8) మృతి చెందారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story