- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొందని సూచించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలంగా గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Next Story