బంగారాన్ని పేస్టుగా మార్చి.. అక్రమ రవాణా

by  |
Kochin airport
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడింది. షార్జా నుంచి వచ్చిన ముగ్గురు మహిళల వద్ద కస్టమ్స్ అధికారులు రెండు కిలోల బంగారం గుర్తించారు. అనుమానంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా, బంగారాన్ని పేస్టుగా మార్చినట్లు తెలిపారు. అనంతరం ఆ బంగారాన్ని స్వాదీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story