ప్రొద్దుటూరులో భారీగా బంగారం పట్టివేత

by  |
ప్రొద్దుటూరులో భారీగా బంగారం పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీగా బంగారం పట్టుబడింది. రశీదులు లేకుండా తరలిస్తున్న మూడు కిలోల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రొద్దుటూరులో బంగారం అమ్మగా.. వచ్చిన నగదు, మిగిలిన బంగారంతో వెళుతుండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటననపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed