- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న 900 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఎస్ఈబి అధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు బుచ్చయ్యపేట మండలం వడ్డాది జంక్షన్ సమీపంలో పాడేరు ఏజన్సీ నుండి ఒడిషా రాష్ట్రానికి లారీలో గంజాయి తరలిస్తుండుగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో లారీతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని విశాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సై సూర్య చంద్రమౌళి తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.18 లక్షలు ఉంటుందన్నారు.
Next Story