- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనారోగ్యం పాలయ్యారు. శుక్రవారం ఉదయం ఛాతినొప్పితో ఆయన ఇబ్బందికి గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఆయనను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆయనకు హార్ట్ స్ట్రోక్ అని వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు ఆయనకు మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. కాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవలె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
Next Story