- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి: వైసిపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటిషన్ పై ఈ నెల 2న విచారిస్తామని శాసనమండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ తెలిపారు. జూలై 2వ తేదీ ఉదయం 11 గంటలకు వాట్సాప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వాలని సునీతకు నోటీసులు జారీ చేశారు. విచారణకు ముందుగానే అన్ని డాక్యుమెంట్స్, అఫిడవిట్లు ఈ-మెయిల్ ద్వారా లేదా నేరుగా మండలి కార్యదర్శికి అందించాలని ఎమ్మెల్సీ పోతుల సునీతను ఆదేశించారు. పోతుల సునీత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.
Next Story