కడుపు నొప్పితో ఇబ్బందా.. ఇలా చేస్తే చిట్కలో మాయం

by Dishanational2 |
కడుపు నొప్పితో ఇబ్బందా.. ఇలా చేస్తే చిట్కలో మాయం
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు కడపునొప్పి అనేది సాధరణ సమస్యగా మారిపోయింది. ఇక కడుపునొప్పి వస్తే చాలా ఆ క్షణంలో ఏదో ఒక ట్యాబ్ లెట్ వేసుకుంటుంటారు. అయితే అలా ప్రతి సారి ట్యాబ్ లెట్స్ వాడటం మంచిది కాదంట. మన ఇంట్లో ఉండే చిన్న చిట్కాల ద్వారా ఈజీగా కడుపునొప్పికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

వంట్టింట్లో ఉండే వాము గురించి అందరికీ తెలిసిందే. కాస్త చేధుగా ఉన్నా దీనిలో అనేక ఔషధగుణాలు ఉన్నాయంట.వాము ద్వారా కడుపునొప్పి ఈజీగా మాయం అవుతుందంట. అది ఎలా అంటే?

ఇక టీ స్పూన్ వామును తీసుకొని దోరగా వేయించాలి. అది చల్లారిన తర్వాత చిటికెడు ఉప్పు కలిపి నోట్లో వేసుకొని గోరు వెచ్చని నీరు తాగాలంట. ఇలా చేస్తే చిటికెలో కడుపు నొప్పి మాయం అయిపోతుంది. మరి ఇంకెందుకు లేటు ఎప్పుడు కడుపు నొప్పి వచ్చినా మన ఈ వంటింటి చిట్కాను ఉపయోగించి, ఉపశమనం పొందండి.

Next Story

Most Viewed