- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: సింగిల్ గా డ్రైవింగ్ గానీ సైక్లింగ్ లేదా వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. అయితే వెహికల్ లేదా జిమ్ లో ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఒక్కరి కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం మాస్క్ తప్పకుండా ధరించాల్సేందనని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు.
కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించకపోతే పలు రాష్ట్రాల్లో జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వెహికల్ లో సింగిల్ గా డ్రైవింగ్ చేస్తు వెళుతున్నప్పుడు కూడా మాస్క్ గురించి ప్రశ్నించి జరిమానాలు విధిస్తున్నారనీ…అలాంటి నిబందన ఏదైనా ఉందా అంటూ ఆయన్ని మీడియా ప్రశ్నించింది. దానికి సింగిల్ గా డ్రైవింగ్ లేదా జిమ్ లో ఉన్పప్పుడు మాస్క్ వాడాల్సిన అవసరం లేదన్నారు.
Next Story