- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనాకు అసలైన మందు ధైర్యం అని మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. హైదరాబాద్లో మాత్రం కొత్త కేసుల నమోదు తగ్గిందన్నారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో 99 శాతం బాధితులు కోలుకున్నారని.. చికిత్సలో సరైన ప్రొటోకాల్ పాటిస్తే.. మరణాలు సంభవించే అవకాశం లేదన్నారు. కరోనా రోగుల పట్ల వివక్ష తగదన్నారు.
Next Story