- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 5,120 కరోనా కేసులు నమోదు కాగా.. 34 మంది వైరస్తో పోరాడి ప్రాణాలు కోల్పోయారు.
తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,34,427కు చేరింది. ఇందులో 49,513 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా వైరస్కు చికిత్స పొంది 6,78,828 కోలుకున్నారు. కాగా, ఇప్పటివరకు ఏపీలో 6,086 కరోనా మరణాలు సంభవించాయి.
Next Story