వరంగల్ లో దారుణం

by  |
వరంగల్ లో దారుణం
X

దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుసుకుంది. ఓ యువకుడు తన స్నేహితుల గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న లేబర్ కాలనీలోని ఓ మైదానంలో మద్యం మత్తులో ఓ యువకుడు తన ఇద్దరు మిత్రులపై దాడి చేసి.. బ్లేడ్ తో గొంతుకోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకర్(18), బంటి(18) అనే ఈ ఇద్దరు యువకులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed